ప్రతీ కార్యకర్త క్రియాశీలకంగా పని చేయాలి

ఎస్‌ఐ ఆర్‌ పూర్తయ్యే వరకు ప్రతీ కార్యకర్త ప్రతీ గల్లీ లో క్రియాశీలకంగా పని చేసి అర్హుల ఓట్లను సురక్షితం చేయాలని బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేత రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగూ రావు నామాజీ కోరారు.

ప్రతీ కార్యకర్త క్రియాశీలకంగా పని చేయాలి
ఎస్‌ఐ ఆర్‌ పూర్తయ్యే వరకు ప్రతీ కార్యకర్త ప్రతీ గల్లీ లో క్రియాశీలకంగా పని చేసి అర్హుల ఓట్లను సురక్షితం చేయాలని బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేత రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగూ రావు నామాజీ కోరారు.