ప్రమాదాన్ని తగ్గిస్తుందనుకుంటే.. ఏకంగా ప్రాణాలే తీసింది.. ఇంతకు ఏం జరిగిందంటే?
ప్రమాదాన్ని తగ్గిస్తుందనుకుంటే.. ఏకంగా ప్రాణాలే తీసింది.. ఇంతకు ఏం జరిగిందంటే?
విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రహదారిపై మధ్యలో స్పీడ్బ్రేకర్ నిర్మించిన అధికారులు ఎలాంటి హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మరణించాడు. దీంతో రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యటు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రహదారిపై మధ్యలో స్పీడ్బ్రేకర్ నిర్మించిన అధికారులు ఎలాంటి హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మరణించాడు. దీంతో రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యటు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.