ప్రసన్నాంజనేయస్వామి కిరీటానికి 600 గ్రాముల బంగారం

శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి కిరీటం తయారీకి అవసరమైన 600 గ్రాముల బంగారాన్ని దాతలు శుక్రవారం అందజేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన ముప్ప వరపు సుధీర్‌, ప్రత్యూష దంపతులు రూ.1.10 కోట్ల విలువైన ఈ బంగారాన్ని మంగళగిరికి చెందిన స్వర్ణకారుడు కాటూరి సుబ్బారావు సమక్షంలో ఈవో తిమ్మానాయుడు, ధర్మకర్తల మండలి చైర్మన్‌ చుండూరి మురళీ సుధాకరరావుకు అందజేశారు.

ప్రసన్నాంజనేయస్వామి కిరీటానికి 600 గ్రాముల బంగారం
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి కిరీటం తయారీకి అవసరమైన 600 గ్రాముల బంగారాన్ని దాతలు శుక్రవారం అందజేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన ముప్ప వరపు సుధీర్‌, ప్రత్యూష దంపతులు రూ.1.10 కోట్ల విలువైన ఈ బంగారాన్ని మంగళగిరికి చెందిన స్వర్ణకారుడు కాటూరి సుబ్బారావు సమక్షంలో ఈవో తిమ్మానాయుడు, ధర్మకర్తల మండలి చైర్మన్‌ చుండూరి మురళీ సుధాకరరావుకు అందజేశారు.