జాతీయ సంపద అయిన బొగ్గు గనులను ప్రభుత్వ నడపకుండా ప్రైవేటు వారికి కట్టబెట్టేలా తెచ్చిన వేలం పాటల వల్ల సింగరేణికి, కోల్ ఇండియాకు భవిష్యత్తు లేకుండా అవుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. సోమవారం ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మణుగూరులోని పీకే ఓసి డిసైడ్ ఎక్స్టెన్షన్ 2బ్లాక్ను వేలం పాటలో పెట్టారన్నారు.
జాతీయ సంపద అయిన బొగ్గు గనులను ప్రభుత్వ నడపకుండా ప్రైవేటు వారికి కట్టబెట్టేలా తెచ్చిన వేలం పాటల వల్ల సింగరేణికి, కోల్ ఇండియాకు భవిష్యత్తు లేకుండా అవుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. సోమవారం ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మణుగూరులోని పీకే ఓసి డిసైడ్ ఎక్స్టెన్షన్ 2బ్లాక్ను వేలం పాటలో పెట్టారన్నారు.