భారత్, పాక్ ఖైదీల జాబితాల మార్పిడి.. పాక్ జైళ్లలో 198 మంది భారత మత్స్యకారులు

తమ దేశాల్లో జైళ్లలో మగ్గుతున్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను భారత్, పాకిస్తాన్ ఇవాళ పరస్పరం మార్చుకున్నాయి.

భారత్, పాక్ ఖైదీల జాబితాల మార్పిడి.. పాక్ జైళ్లలో 198 మంది భారత మత్స్యకారులు
తమ దేశాల్లో జైళ్లలో మగ్గుతున్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను భారత్, పాకిస్తాన్ ఇవాళ పరస్పరం మార్చుకున్నాయి.