హజ్ యాత్రికులకు 2026 ఏడాదికి సంబంధించి లక్ష రూపాయల సబ్సిడీ విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ శాఖ వ్యవహారాల సలహాదారు ఎన్ఎండీ షరీఫ్ తెలిపారు. 331 మంది హజ్ యాత్రికుల ఖాతాల్లో 3.31 కోట్ల రూపాయలు జమ అయినట్లు వెల్లడించారు.
హజ్ యాత్రికులకు 2026 ఏడాదికి సంబంధించి లక్ష రూపాయల సబ్సిడీ విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ శాఖ వ్యవహారాల సలహాదారు ఎన్ఎండీ షరీఫ్ తెలిపారు. 331 మంది హజ్ యాత్రికుల ఖాతాల్లో 3.31 కోట్ల రూపాయలు జమ అయినట్లు వెల్లడించారు.