భారీ భూకంపానికి నేలమట్టం అయిన భవనాలు.. 22 మంది మృతి

ఫిలిప్పీన్స్‌లో ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దానీ తీవ్ర 6.9 నమోదైంది. ఇది సెబు ద్వీపం వద్ద కేంద్రంగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు.

భారీ భూకంపానికి నేలమట్టం అయిన భవనాలు.. 22 మంది మృతి
ఫిలిప్పీన్స్‌లో ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దానీ తీవ్ర 6.9 నమోదైంది. ఇది సెబు ద్వీపం వద్ద కేంద్రంగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు.