మైకులు బంద్..ముగిసిన మున్సిపల్ఎన్నికల ప్రచారం ..రేపే పోలింగ్

మున్సిపల్​ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడింది. ఆరు రోజులుగా డప్పులు, మైకుల మోతతో దద్దరిల్లిన పట్టణాలు  ఇప్పుడు ‘సైలెంట్ మోడ్​’ లోకి మారిపోయాయి.

మైకులు బంద్..ముగిసిన మున్సిపల్ఎన్నికల ప్రచారం ..రేపే పోలింగ్
మున్సిపల్​ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడింది. ఆరు రోజులుగా డప్పులు, మైకుల మోతతో దద్దరిల్లిన పట్టణాలు  ఇప్పుడు ‘సైలెంట్ మోడ్​’ లోకి మారిపోయాయి.