మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నానీ సహా పలువురిపై అట్రాసిటీ చట్టం కింద కేసు

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో వైసీపీ నేతలపై పలు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తాడేపల్లి సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నానీ సహా పలువురిపై అట్రాసిటీ చట్టం కింద కేసు
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో వైసీపీ నేతలపై పలు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తాడేపల్లి సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.