మూడేళ్లలో మూడు పోర్టులు రెడీ

మూడేళ్లలో రాష్ట్రంలో మూడు కొత్త పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. 2028 నాటికి మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం ఓడరేవుల నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

మూడేళ్లలో మూడు పోర్టులు రెడీ
మూడేళ్లలో రాష్ట్రంలో మూడు కొత్త పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. 2028 నాటికి మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం ఓడరేవుల నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.