మహారాష్ట్రలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి, ఒకరి గల్లంతు..
మహారాష్ట్రలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి, ఒకరి గల్లంతు..
భారీ వర్షాలు మహారాష్ట్రను కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో పుణె జిల్లా మావల్ తహసీల్లోని పటాన్లో సోమవారం తెల్లవారుజామున 4:25 గంటలకు పలు ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు మృతిచెందగా, ఒకరు గల్లంతయ్యారు.
భారీ వర్షాలు మహారాష్ట్రను కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో పుణె జిల్లా మావల్ తహసీల్లోని పటాన్లో సోమవారం తెల్లవారుజామున 4:25 గంటలకు పలు ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు మృతిచెందగా, ఒకరు గల్లంతయ్యారు.