మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి : జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్మోతె శ్రీలత శోభన్రెడ్డి

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు  సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్​ప్రభుత్వం కృషి చేస్తోందని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్​మోతె శ్రీలత శోభన్​రెడ్డి అన్నారు. ఆదివారం మాణికేశ్వర్​నగర్​లో ఎస్ హెచ్ జీ సభ్యులకు ఆమె ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి : జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్మోతె శ్రీలత శోభన్రెడ్డి
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు  సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్​ప్రభుత్వం కృషి చేస్తోందని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్​మోతె శ్రీలత శోభన్​రెడ్డి అన్నారు. ఆదివారం మాణికేశ్వర్​నగర్​లో ఎస్ హెచ్ జీ సభ్యులకు ఆమె ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.