యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆదివారం పూర్తి స్వదేశీ పరిజ్ఙానంతో రూపొందించిన మూడు యుద్ధ నౌకలను ఆయన జాతికి అంకితం చేశారు.

యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆదివారం పూర్తి స్వదేశీ పరిజ్ఙానంతో రూపొందించిన మూడు యుద్ధ నౌకలను ఆయన జాతికి అంకితం చేశారు.