రానున్న రెండేళ్లలో మండలంలోని ప్రతీ గ్రామంలో పార్టీలకతీతంగా అభి వృద్ధి జరుగుతుందని ప్రభుత్వ విప్ చింతకుంట విజ యరమణరావు అన్నారు. శుక్రవారం జీలకుంటలో రూ. 15.28 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని, ఓదెల కస్తూర్బా హైస్కూల్లో నిర్మించిన డార్మెటరీ హాల్తోపాటు మూత్రశాలలను ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ప్రారం భించారు.
రానున్న రెండేళ్లలో మండలంలోని ప్రతీ గ్రామంలో పార్టీలకతీతంగా అభి వృద్ధి జరుగుతుందని ప్రభుత్వ విప్ చింతకుంట విజ యరమణరావు అన్నారు. శుక్రవారం జీలకుంటలో రూ. 15.28 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని, ఓదెల కస్తూర్బా హైస్కూల్లో నిర్మించిన డార్మెటరీ హాల్తోపాటు మూత్రశాలలను ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ప్రారం భించారు.