రైతుల ఆర్థిక అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని తాడివారిపల్లిలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోర్కె అయిన మార్కాపురం జిల్లాను ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారన్నారు.
రైతుల ఆర్థిక అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని తాడివారిపల్లిలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోర్కె అయిన మార్కాపురం జిల్లాను ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారన్నారు.