చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొందిగూడెం అడవుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు. ఎస్పీ కిరణ్ చౌహాన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొందిగూడెం అడవుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు. ఎస్పీ కిరణ్ చౌహాన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.