యాప్లు, మ్యాపులతో రైతుల ఉసురు పోసుకుంటున్నరు : ఎమ్మెల్యే హరీశ్రావు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కిసాన్ కపస్ యాప్ తెచ్చి పత్తి రైతులను ముంచగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వం యాప్​లు, మ్యాపులతో రైతుల ఉసురు పోసుకుంటున్నదని సిద్దిపేట బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.

యాప్లు, మ్యాపులతో  రైతుల ఉసురు పోసుకుంటున్నరు : ఎమ్మెల్యే హరీశ్రావు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కిసాన్ కపస్ యాప్ తెచ్చి పత్తి రైతులను ముంచగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వం యాప్​లు, మ్యాపులతో రైతుల ఉసురు పోసుకుంటున్నదని సిద్దిపేట బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.