రూ.పది లక్షలతో జగన్నాథ సాగరం అభివృద్ధి

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల జగన్నాథ సాగరాన్ని మున్సిపాలిటీ జనరల్‌ ఫండ్‌ నిధులు రూ.పది లక్షలతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

రూ.పది లక్షలతో జగన్నాథ సాగరం అభివృద్ధి
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల జగన్నాథ సాగరాన్ని మున్సిపాలిటీ జనరల్‌ ఫండ్‌ నిధులు రూ.పది లక్షలతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.