రామమందిర దోపిడీకి ముందే.. 1983లో కాశీ ఆలయంలో ఏం జరిగిందంటే..
ఆలయంలో దోపిడీ అంటే నగదు, బంగారం, వజ్రాలను చోరీ చేయడం మాత్రమే కాదు.. భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా దోచుకోవడం. ఇటీవల అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.