రూ.14.5 లక్షల కోట్లతో బ్రహ్మపుత్ర నదిపై చైనా సూపర్ డ్యామ్‌.. మెగా కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసిన భారత్

ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును.. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తోంది. ఆ భారీ ప్రాజెక్టు పూర్తయితే.. భారత్‌కు నీటి కొరత తప్పదనే హెచ్చరికలు, ఆందోళనలు నెలకొన్న వేళ.. దానికి మెగా కౌంటర్ ప్లాన్‌ను భారత్ సిద్ధం చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ ప్రాజెక్టును నిర్మించి.. చైనాకు గట్టి షాకిచ్చే ప్రయత్నాలు మోదీ ప్రభుత్వం చేస్తోంది. అయితే భారత్ చేపట్టే ప్రాజెక్టుపై స్థానికులు, పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత రాగా.. స్థానిక ప్రభుత్వం రంగంలోకి దిగింది.

రూ.14.5 లక్షల కోట్లతో బ్రహ్మపుత్ర నదిపై చైనా సూపర్ డ్యామ్‌.. మెగా కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసిన భారత్
ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును.. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తోంది. ఆ భారీ ప్రాజెక్టు పూర్తయితే.. భారత్‌కు నీటి కొరత తప్పదనే హెచ్చరికలు, ఆందోళనలు నెలకొన్న వేళ.. దానికి మెగా కౌంటర్ ప్లాన్‌ను భారత్ సిద్ధం చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ ప్రాజెక్టును నిర్మించి.. చైనాకు గట్టి షాకిచ్చే ప్రయత్నాలు మోదీ ప్రభుత్వం చేస్తోంది. అయితే భారత్ చేపట్టే ప్రాజెక్టుపై స్థానికులు, పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత రాగా.. స్థానిక ప్రభుత్వం రంగంలోకి దిగింది.