పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

పాకిస్తాన్‌లో మరో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని సైనిక శిబిరంపై నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఓ సూసైడ్ బాంబర్.. తనను తాను పేల్చుకున్నాడు. దీంతో అలర్ట్ అయిన పాక్ సైన్యం.. ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఐదుగురు ముష్కరులను మట్టుబెట్టారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు పాక్ జవాన్లు కూడా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
పాకిస్తాన్‌లో మరో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని సైనిక శిబిరంపై నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఓ సూసైడ్ బాంబర్.. తనను తాను పేల్చుకున్నాడు. దీంతో అలర్ట్ అయిన పాక్ సైన్యం.. ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఐదుగురు ముష్కరులను మట్టుబెట్టారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు పాక్ జవాన్లు కూడా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.