లీగల్గా కిందామీద చేసైనా రాష్ట్రంలో అధికారంలోకి వస్తం : ఎంపీ అర్వింద్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.‘‘2029 ఎన్నికల్లో రాజకీయం చేస్తం. పశ్చిమ బెంగాల్లో చేసింది చేస్తం.