వైఎస్ జగన్ మర్చంట్ ఆఫ్ డెత్...శవరాజకీయాల కోసమే వైసీపీ: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్చంట్ ఆఫ్ డెత్‌గా అభివర్ణిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీలో శుక్రవారం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌ను 'మర్చంట్ ఆఫ్ డెత్' (మృత్యు వ్యాపారి)గా అభివర్ణించారు. వైఎస్ జగన్‌కు విధ్వంసం, శవ రాజకీయాలు అంటే ఎంతో ఇష్టమని...శవ రాజకీయాలు చేసేందుకు జగన్ రాజకీయ పార్టీని స్థాపించాడు అని మాజీమంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు., News News, Times Now Telugu

వైఎస్ జగన్ మర్చంట్ ఆఫ్ డెత్...శవరాజకీయాల కోసమే వైసీపీ: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్చంట్ ఆఫ్ డెత్‌గా అభివర్ణిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీలో శుక్రవారం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌ను 'మర్చంట్ ఆఫ్ డెత్' (మృత్యు వ్యాపారి)గా అభివర్ణించారు. వైఎస్ జగన్‌కు విధ్వంసం, శవ రాజకీయాలు అంటే ఎంతో ఇష్టమని...శవ రాజకీయాలు చేసేందుకు జగన్ రాజకీయ పార్టీని స్థాపించాడు అని మాజీమంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు., News News, Times Now Telugu