వాతావరణ మార్పులపై సమగ్ర అధ్యయనం.!

తూర్పు తీర ప్రాంతంలో వాతావరణ మార్పులపై సమగ్ర అధ్యయనానికి కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రూ.180 కోట్లతో అట్మాస్పియరిక్‌ రీఎర్చ్‌ టెస్ట్‌ బెడ్‌ (ఏఆర్‌టీ) కేంద్రాన్ని మంజూరుచేసింది.

వాతావరణ మార్పులపై సమగ్ర అధ్యయనం.!
తూర్పు తీర ప్రాంతంలో వాతావరణ మార్పులపై సమగ్ర అధ్యయనానికి కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రూ.180 కోట్లతో అట్మాస్పియరిక్‌ రీఎర్చ్‌ టెస్ట్‌ బెడ్‌ (ఏఆర్‌టీ) కేంద్రాన్ని మంజూరుచేసింది.