ముంబై: శివసేన (యూబీటీ)లో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులు గా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, తాను ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అసలు శివసేనలో చేరుతున్నట్టు తిరుగుబాటు ఎంపీ నగేశ్ పాటిల్ అస్తికార్ ఆదివారం స్పష్టం చేశారు.
ముంబై: శివసేన (యూబీటీ)లో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులు గా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, తాను ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అసలు శివసేనలో చేరుతున్నట్టు తిరుగుబాటు ఎంపీ నగేశ్ పాటిల్ అస్తికార్ ఆదివారం స్పష్టం చేశారు.