శేషాచలాన్ని, సుందరగిరిని ఇంటర్లింక్ చేసి అభివృద్ధి చేస్తాం
శ్రీవారి శేషాచలాన్ని, సుందరగిరి నారసింహుని క్షేత్రాన్ని ఇంటర్లింక్ చేసి 22 కిలోమీటర్ల మేర రూ.30 కోట్లతో డబుల్ రోడ్డును నిర్మించి అభివృద్ధి చేసేలా ప్రణా ళికలు రూపొందిస్తున్నట్టు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు తెలిపారు.
జూన్ 23, 2026
2
శ్రీవారి శేషాచలాన్ని, సుందరగిరి నారసింహుని క్షేత్రాన్ని ఇంటర్లింక్ చేసి 22 కిలోమీటర్ల మేర రూ.30 కోట్లతో డబుల్ రోడ్డును నిర్మించి అభివృద్ధి చేసేలా ప్రణా ళికలు రూపొందిస్తున్నట్టు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు తెలిపారు.