స్పీకర్ విచారణకు కడియం హాజరు.. మార్చి మొదటి వారంలో తుది తీర్పు?

పార్టీ ఫిరాయింపు అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట కడియం శ్రీహరి విచారణకు హాజరయ్యారు. తీర్పు వెలువడే అంశంపై చర్చ ఆసక్తిగా మారింది.

స్పీకర్ విచారణకు కడియం హాజరు.. మార్చి మొదటి వారంలో తుది తీర్పు?
పార్టీ ఫిరాయింపు అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట కడియం శ్రీహరి విచారణకు హాజరయ్యారు. తీర్పు వెలువడే అంశంపై చర్చ ఆసక్తిగా మారింది.