సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..

సమాచార హక్కు చట్టాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోను నిర్లక్ష్యం చేయరాదని రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్‌ జి. చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..
సమాచార హక్కు చట్టాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోను నిర్లక్ష్యం చేయరాదని రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్‌ జి. చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.