రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల తర్వాత మీ సేవ ధరలను సవరించింది. ఏప్రిల్ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి రాగా, జిల్లాలోని విద్యార్థులు, పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం పడుతోంది. మీసేవా కేంద్రాల్లో దాదాపు 360 రకాల సేవలందుతున్నాయి. డిమాండు ఉన్న ప్రాంతాల్లో సగటున ప్రతి రోజు 200 మందికి పైగా వివిధ ధృవ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల తర్వాత మీ సేవ ధరలను సవరించింది. ఏప్రిల్ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి రాగా, జిల్లాలోని విద్యార్థులు, పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం పడుతోంది. మీసేవా కేంద్రాల్లో దాదాపు 360 రకాల సేవలందుతున్నాయి. డిమాండు ఉన్న ప్రాంతాల్లో సగటున ప్రతి రోజు 200 మందికి పైగా వివిధ ధృవ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.