14 ఏళ్ల తర్వాత పాకిస్తాన్పై టీ20 మ్యాచ్లో శ్రీలంక విక్టరీ
14 ఏళ్ల తర్వాత పాకిస్తాన్పై టీ20 మ్యాచ్లో శ్రీలంక విక్టరీ
బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన శ్రీలంక.. 14 ఏళ్ల తర్వాత పాకిస్తాన్పై టీ20 మ్యాచ్లో విజయం సాధించింది. డాసున్ షనక (34), వానిందు హసరంగ (4/35) సత్తా చాటడంతో.. ఆదివారం రాత్రి ముగిసిన మూడో టీ20లో శ్రీలంక 14 రన్స్ తేడాతో పాకిస్తాన్ను ఓడించింది.
బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన శ్రీలంక.. 14 ఏళ్ల తర్వాత పాకిస్తాన్పై టీ20 మ్యాచ్లో విజయం సాధించింది. డాసున్ షనక (34), వానిందు హసరంగ (4/35) సత్తా చాటడంతో.. ఆదివారం రాత్రి ముగిసిన మూడో టీ20లో శ్రీలంక 14 రన్స్ తేడాతో పాకిస్తాన్ను ఓడించింది.