15 వేల మందిని చంపాలనుకున్నా.. మొహర్రం వేడుకలో మాత్రలతో పట్టుబడిన ముంబై వ్యక్తి వాంగ్మూలం..
15 వేల మందిని చంపాలనుకున్నా.. మొహర్రం వేడుకలో మాత్రలతో పట్టుబడిన ముంబై వ్యక్తి వాంగ్మూలం..
మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా భారీ విషాదం త్రుటిలో తప్పింది. ఊరేగింపులో పాల్గొన్న వారికి విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా భారీ విషాదం త్రుటిలో తప్పింది. ఊరేగింపులో పాల్గొన్న వారికి విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.