17 ఏళ్ల తర్వాత స్వదేశానికి.. మాజీ ప్రధాని కుమారుడికి ఎదురొచ్చిన స్వాగతం పలికిన లక్షలాది మంది

గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంతో బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అప్పటి నుంచి అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ క్రమంలో 17 ఏళ్ల ప్రవాసం తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ స్వదేశానికి చేరుకున్నారు. లక్షలాది మంది అభిమానులు ఘనస్వాగతం పలికారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో ప్రధాన మంత్రి పదవికి పోటీ పడనున్న రెహ్మాన్, తన తల్లిని పరామర్శించి, ఆ తర్వాత భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు.

17 ఏళ్ల తర్వాత స్వదేశానికి.. మాజీ ప్రధాని కుమారుడికి ఎదురొచ్చిన స్వాగతం పలికిన లక్షలాది మంది
గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంతో బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అప్పటి నుంచి అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ క్రమంలో 17 ఏళ్ల ప్రవాసం తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ స్వదేశానికి చేరుకున్నారు. లక్షలాది మంది అభిమానులు ఘనస్వాగతం పలికారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో ప్రధాన మంత్రి పదవికి పోటీ పడనున్న రెహ్మాన్, తన తల్లిని పరామర్శించి, ఆ తర్వాత భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు.