27 లక్షల మంది విద్యార్థులకు విజయ డెయిరీ పాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు విజయ డెయిరీ పాలను అందించాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

27 లక్షల మంది విద్యార్థులకు విజయ డెయిరీ పాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు విజయ డెయిరీ పాలను అందించాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.