భారత్‌లో రీఎంట్రీ ఇచ్చిన కరోనా మహమ్మారి.. ఆ నగరంలో పెరుగుతున్న కేసులు

భారత్‌లో వేల మందిని పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి రీఎంట్రీ ఇచ్చింది. ముంబాయిలో గత వారం రోజులుగా కోవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.

భారత్‌లో రీఎంట్రీ ఇచ్చిన కరోనా మహమ్మారి.. ఆ నగరంలో పెరుగుతున్న కేసులు
భారత్‌లో వేల మందిని పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి రీఎంట్రీ ఇచ్చింది. ముంబాయిలో గత వారం రోజులుగా కోవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.