ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 27న దోర్నాల మండలం గంటవాని పల్లెకు వస్తున్నారు. అక్కడ వెలిగొండ ఫీడర్ కెనాల్ పనుల పురోగతిని పరిశీలించను న్నారు. అనంతరం సభలో పాల్గొని ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారం చెక్కులను అందజేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 27న దోర్నాల మండలం గంటవాని పల్లెకు వస్తున్నారు. అక్కడ వెలిగొండ ఫీడర్ కెనాల్ పనుల పురోగతిని పరిశీలించను న్నారు. అనంతరం సభలో పాల్గొని ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారం చెక్కులను అందజేయనున్నారు.