ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంతో గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం 76 మందికి షోకాజ్నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్లో అమలవుతున్న ఫేస్ రికగ్నైజ్ హాజరు విధానాన్ని పరిశీలించిన కలెక్టర్..
ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంతో గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం 76 మందికి షోకాజ్నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్లో అమలవుతున్న ఫేస్ రికగ్నైజ్ హాజరు విధానాన్ని పరిశీలించిన కలెక్టర్..