Andhra News: కాలుష్యానికి దూరంగా.. పర్యావరణానికి దగ్గరగా.. కట్టెలు, కర్రలు లేకుండా భోగీ మంటలు

భోగి పండుగ సంప్రదాయంలో పాత వస్తువులను మంటల్లో వేయడం సాధారణం. అయితే దీనివల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది. విశాఖపట్నంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆవు పేడ పిడకలతో పర్యావరణహిత భోగిని నిర్వహించింది. ప్లాస్టిక్, టైర్లు కాకుండా, కాలుష్యరహిత భోగి మంటలతో సంప్రదాయాన్ని పాటిస్తూనే, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈ వేడుక పిలుపునిచ్చింది.

Andhra News: కాలుష్యానికి దూరంగా.. పర్యావరణానికి దగ్గరగా.. కట్టెలు, కర్రలు లేకుండా భోగీ మంటలు
భోగి పండుగ సంప్రదాయంలో పాత వస్తువులను మంటల్లో వేయడం సాధారణం. అయితే దీనివల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది. విశాఖపట్నంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆవు పేడ పిడకలతో పర్యావరణహిత భోగిని నిర్వహించింది. ప్లాస్టిక్, టైర్లు కాకుండా, కాలుష్యరహిత భోగి మంటలతో సంప్రదాయాన్ని పాటిస్తూనే, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈ వేడుక పిలుపునిచ్చింది.