Andhra News: అయ్యో దేవుడా? ఇంకా ఎన్నాళ్లీ మరణమృదంగం..!సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!

పార్వతీపురం మన్యం జిల్లాలో గుండెల్ని పిండేసే ఘటన చోటుచేసుకుంది. గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న నిమ్మక రూప (14) అనే బాలిక అనారోగ్యంతో మృత్యువాత పడింది. సకాలంలో వైద్యం అందక హాస్పిటల్‌కు చేరేలోపే చిన్నారికి తుదిశ్వాస విడిచింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుముననీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Andhra News: అయ్యో దేవుడా? ఇంకా ఎన్నాళ్లీ మరణమృదంగం..!సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
పార్వతీపురం మన్యం జిల్లాలో గుండెల్ని పిండేసే ఘటన చోటుచేసుకుంది. గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న నిమ్మక రూప (14) అనే బాలిక అనారోగ్యంతో మృత్యువాత పడింది. సకాలంలో వైద్యం అందక హాస్పిటల్‌కు చేరేలోపే చిన్నారికి తుదిశ్వాస విడిచింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుముననీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.