Andhra Pradesh: మరణంలోనూ వీడని బంధం.. అమ్మ వెంటే నవజాత శిశువు

తల్లి రక్తహీనతతో మృతి చెందగా.. నవజాతి శిశువును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. గంటల వ్యవధిలోనే తల్లి కూతుర్లు మృతి చెందడం.. ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.

Andhra Pradesh: మరణంలోనూ వీడని బంధం.. అమ్మ వెంటే నవజాత శిశువు
తల్లి రక్తహీనతతో మృతి చెందగా.. నవజాతి శిశువును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. గంటల వ్యవధిలోనే తల్లి కూతుర్లు మృతి చెందడం.. ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.