Andhra Pradesh: రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై కీలక నిర్ణయం..
Andhra Pradesh: రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై కీలక నిర్ణయం..
అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నడుం బిగించింది. కేటాయించిన ప్లాట్లలోని వీధి పోట్లు, గ్రామకంఠాలు, జరీబు వంటి సమస్యలను త్రిమెన్ కమిటీ చర్చిస్తోంది. రైతుల అన్ని భూ సమస్యలకు న్యాయం జరిగేలా కసరత్తు జరుగుతోంది. గ్రామకంఠ భూముల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు.
అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నడుం బిగించింది. కేటాయించిన ప్లాట్లలోని వీధి పోట్లు, గ్రామకంఠాలు, జరీబు వంటి సమస్యలను త్రిమెన్ కమిటీ చర్చిస్తోంది. రైతుల అన్ని భూ సమస్యలకు న్యాయం జరిగేలా కసరత్తు జరుగుతోంది. గ్రామకంఠ భూముల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు.