Andhra Pradesh: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.830 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్..
Andhra Pradesh: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.830 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్..
ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేయనుంది. రూ.830.04 కోట్లతో విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు, షూలు వంటి అవసరమైన వస్తువులు అందిస్తారు. ఇది తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించి, విద్యార్థుల విద్యను ప్రోత్సహిస్తుంది.
ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేయనుంది. రూ.830.04 కోట్లతో విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు, షూలు వంటి అవసరమైన వస్తువులు అందిస్తారు. ఇది తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించి, విద్యార్థుల విద్యను ప్రోత్సహిస్తుంది.