ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరతపై తరచూ విమర్శలు వస్తున్న వేళ విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై ఏపీ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. సంవత్సరాల తరబడి ఉద్యోగాలకు దూరంగా ఉంటూ ప్రభుత్వ సేవలను నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే పలువురు వైద్యులపై చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా మరో 43 మంది వైద్యులను విధుల నుంచి తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరతపై తరచూ విమర్శలు వస్తున్న వేళ విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై ఏపీ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. సంవత్సరాల తరబడి ఉద్యోగాలకు దూరంగా ఉంటూ ప్రభుత్వ సేవలను నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే పలువురు వైద్యులపై చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా మరో 43 మంది వైద్యులను విధుల నుంచి తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.