Andhra Pradesh: ఏపీలో త్వరలో కొత్త ఇళ్లు మంజూరు.. ప్రభుత్వం నుంచి మరో అప్డేట్..

ఏపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త ఇళ్లును మంజూరు చేసేందుకు సిద్దమవుతోంది. ఉగాది రోజున అందించాలని ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తోంది. అయితే నియోజకవర్గం ప్రాతిపదికన ఇళ్లు కేటాయించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఏమందంటే..

Andhra Pradesh: ఏపీలో త్వరలో కొత్త ఇళ్లు మంజూరు.. ప్రభుత్వం నుంచి మరో అప్డేట్..
ఏపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త ఇళ్లును మంజూరు చేసేందుకు సిద్దమవుతోంది. ఉగాది రోజున అందించాలని ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తోంది. అయితే నియోజకవర్గం ప్రాతిపదికన ఇళ్లు కేటాయించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఏమందంటే..