Andhra Pradesh: పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి.. పనుల ప్రగతిపై కేంద్రం సంతృప్తి
Andhra Pradesh: పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి.. పనుల ప్రగతిపై కేంద్రం సంతృప్తి
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్రం సంతృప్తిని వ్యక్తం చేసిందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాన్ని కేంద్రం స్వాగతించింది. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి అవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్రం సంతృప్తిని వ్యక్తం చేసిందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాన్ని కేంద్రం స్వాగతించింది. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి అవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.