రాష్ట్రంలో పాస్పుస్తకాల సమస్యలు, భూ వ్యధలు, రీసర్వేపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సోమవారం ఉదయం మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో పాస్పుస్తకాల సమస్యలు, భూ వ్యధలు, రీసర్వేపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సోమవారం ఉదయం మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.