Chandrababu Naidu: అధికారులు అందరూ కేబినెట్ సమయానికి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: అధికారులు అందరూ కేబినెట్ సమయానికి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు
కేబినెట్ సమావేశానికి అధికారులు అందుబాటులో లేకపోవడంపై సీఏం అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ అంశాలపై చర్చ జరిగిన సమయంలో అధికారుల వ్యవహారంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరిగింది.
కేబినెట్ సమావేశానికి అధికారులు అందుబాటులో లేకపోవడంపై సీఏం అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ అంశాలపై చర్చ జరిగిన సమయంలో అధికారుల వ్యవహారంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరిగింది.