CM Chandrababu: కొణిజేటి రోశయ్య కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు

తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మీ మృతి చెందారు. ఆమె వయస్సు 86 సంవత్సరాలు.

CM Chandrababu: కొణిజేటి రోశయ్య కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు
తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మీ మృతి చెందారు. ఆమె వయస్సు 86 సంవత్సరాలు.