Cough Syrup Deaths: పిల్లల ప్రాణాలు తీస్తున్న దగ్గు ముందు.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కలకలం

రాజస్థాన్‌లో దగ్గు మందు సిరప్ తాగిన మరో ముగ్గురు పిల్లలు మరణించడం కలకలం రేపుతోంది. అటు మధ్యప్రదేశ్‌లో మొత్తం 11 మంది పిల్లలు బలయ్యారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. డ్రగ్ కంట్రోలర్‌ను సస్పెండ్..

Cough Syrup Deaths:  పిల్లల ప్రాణాలు తీస్తున్న దగ్గు ముందు.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కలకలం
రాజస్థాన్‌లో దగ్గు మందు సిరప్ తాగిన మరో ముగ్గురు పిల్లలు మరణించడం కలకలం రేపుతోంది. అటు మధ్యప్రదేశ్‌లో మొత్తం 11 మంది పిల్లలు బలయ్యారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. డ్రగ్ కంట్రోలర్‌ను సస్పెండ్..