EMPLOTMENT: ఉద్యోగాలకు 39 మంది ఎంపిక

మండల పరిధిలోని బోరంపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వి హించిన జాబ్‌ మేళాలో 39 మంది ఉ ద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సి పాల్‌ ఎం తిప్పేస్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ నైపుణ్యాభివృద్ధి సంస్థ , సీడప్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహించినట్లు తెలిపారు.

EMPLOTMENT: ఉద్యోగాలకు 39 మంది ఎంపిక
మండల పరిధిలోని బోరంపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వి హించిన జాబ్‌ మేళాలో 39 మంది ఉ ద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సి పాల్‌ ఎం తిప్పేస్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ నైపుణ్యాభివృద్ధి సంస్థ , సీడప్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహించినట్లు తెలిపారు.