Hyderabad: ‘మృతదేహాన్ని ఎవరెస్ట్పైనే వదిలేస్తాం’.. హైదరాబాద్ పర్వతారోహకుడి కుటుంబ నిర్ణయం
Hyderabad: ‘మృతదేహాన్ని ఎవరెస్ట్పైనే వదిలేస్తాం’.. హైదరాబాద్ పర్వతారోహకుడి కుటుంబ నిర్ణయం
మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్కు చెందిన పర్వతారోహకుడు అరుణ్కుమార్ తివారి మృతదేహాన్ని భారత్కు తీసుకురాకూడదని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నార. ఆధ్యాత్మిక విశ్వాసాలతో పాటు ఎవరెస్ట్ పర్వతంపై మృతదేహాల తరలింపు అత్యంత ప్రమాదకరమనే కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్కు చెందిన పర్వతారోహకుడు అరుణ్కుమార్ తివారి మృతదేహాన్ని భారత్కు తీసుకురాకూడదని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నార. ఆధ్యాత్మిక విశ్వాసాలతో పాటు ఎవరెస్ట్ పర్వతంపై మృతదేహాల తరలింపు అత్యంత ప్రమాదకరమనే కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.